సంజీవనికి ప్రతిరూపం.. తల్లిపాలు | జాతీయ పోషణ వారోత్సవాలు (సెప్టెంబర్ 1-7) | National Nutrition Week to be observed from 1st to 7th September | VantintiChitkalu | వంటింటి చిట్కాలు



తల్లిపాలు అమృతంతో సమానం. శిశువు సంపూర్ణ అరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పొందడానికి తల్లిపాలు కచ్చితంగా పట్టించాల్సిందే. అప్పుడే పుట్టిన పిల్లలకు శక్తితో పాటు, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలు దరిచేరవు. తల్లి బిడ్డకు తన చను పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడమేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల వరకు పసి పిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.







No comments: